శిక్ష సప్తహ కార్యక్రమం

59చూసినవారు
శిక్ష సప్తహ కార్యక్రమం
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని సోమవారం మిట్ట కోడూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి ఉస్మాన్ అలీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఈనెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు వారం రోజులపాటు శిక్ష సప్తహ కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్