ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి ఎంపీ అభ్యర్థి

82చూసినవారు
పూడూరు మండల కేంద్రంలో సోమవారం బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్