సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జియావుద్దీన్

66చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జియావుద్దీన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరుకు చెందిన వైద్యుడు జియావుద్దీన్ కలిశారు. మంగళవారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని సూచించినట్లు డా. జీయావుద్దీన్ తెలిపారు. సీఎం పిలుపు మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్