అభివృద్ధి కోసమే పార్టీ మారాను

1897చూసినవారు
ప్రజల సంక్షేమం కోసం జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి జర్నలిస్టులతో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తే గెలిచి జిల్లాని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్