పిల్లిగుండ్ల గ్రామంలో జోరుగా బిజెపి ప్రచారం

50చూసినవారు
పిల్లిగుండ్ల గ్రామంలో జోరుగా బిజెపి ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున కేంద్ర ప్రభుత్వంలో బిజెపి 400 పార్లమెంట్ స్థానాలు గెలుపు లక్ష్యంగా ఉపాధి హామీ పనిచేస్తున్న దగ్గరకు వెళ్లి సోమవారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు వీరేశం, అనిల్ సింగ్, బ్రహ్మం, వినోద్ కుమార్, శీను, గ్రామంలో పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్