ముగిసిన విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణ (వీడియో)

55చూసినవారు
ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పీఎస్‌కు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరిల పోలీసు విచారణ ముగిసింది. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విష్ణు‌ప్రియను దాదాపు 10 గంటల పాటు విచారించారు. అదేవిధంగా ఇదే కేసులో రీతూ చౌదరిని సుమారు 6 గంటల పాటు విచారించారు. తదుపరి విచారణకు మార్చి 25న ఇద్దరూ హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో వీరిద్దరూ పీఎస్ నుంచి బయటకు వచ్చిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్