రాష్ట్రాభివృద్ధికి విజన్‌-2047

62చూసినవారు
రాష్ట్రాభివృద్ధికి విజన్‌-2047
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో దివాలా తీసిన నవ్యాంధ్రను మళ్లీ గాడిలో పెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచడం వంటి ఎన్నికల హామీలను అమలు చేస్తూ, రాష్ట్రాభివృద్ధికి విజన్‌-2047 రూపొందిస్తున్నారు. రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు, అభివృద్ధి, సంక్షేమాల్లో ఆంధ్రాను అగ్రపథంలో నిలిపేందుకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు.

సంబంధిత పోస్ట్