ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్‌

71చూసినవారు
ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్‌
ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. అలాగే ఉమ్మడి తూ.గో.,ప.గో. జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు పోలింగ్‌ పూర్తయింది. అయితే 4 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్