దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు: గౌతమ్ అదానీ

59చూసినవారు
దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు: గౌతమ్ అదానీ
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బిలియనీర్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. 'ఈ రోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేసినందుకు గర్విస్తున్నా. దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఓటు వేసి మీ స్వరాన్ని వినిపించండి. భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి మీరూ ఓటు వేయండి. జై హింద్' అని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్