ఆ నలుగురితో సినిమా తీయాలనుంది: జవాన్ డైరెక్టర్

89391చూసినవారు
ఆ నలుగురితో సినిమా తీయాలనుంది: జవాన్ డైరెక్టర్
'జవాన్' మూవీ విజయంతో డైరెక్టర్ అట్లీ పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్ తో పనిచేయాలని ఉందని అన్నారు. ముందుగా సల్మాన్, రణ్ బీర్ లతో సినిమా తీయాలని ఆకాంక్షించారు. 'జవాన్' విషయంలో దేవుడి ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్