ప్రైవేటు హాస్పిటల్స్ పై అధికారుల దాడులు

3302చూసినవారు
భూపాలపల్లి జిల్లా, కాటారం లో టీఎస్ఎంసి బృందం సభ్యులు శనివారం దాడులు నిర్వహించారు. రాష్ట్ర మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసి సభ్యులు డాక్టర్ శేషు యాదవ్, నరేష్ కుమార్, ఐఎంఏ తానా , భూపాలపల్లి జిల్లా వైద్యాధికారితో సంయుక్తంగా అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఎన్ఎంసి చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్