జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యేగండ్ర

574చూసినవారు
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారామపురం గ్రామ శివారులో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి ములుగు జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలు ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని, స్నేహపూరిత వాతావరణాన్ని, నెల కొలుపుతాయని గెలుపోటములు ఆటల్లో సహజమేనని గుర్తుంచుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్