కొయ్యుర్ అడవుల్లో కార్చిచ్చు

77చూసినవారు
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలోని మల్లారం, వళ్లెంకుంట బిట్ పరిధిలోగల అడవిలో అభయారణ్యంలో బుధవారం రాత్రి నుంచి కార్చిచ్చు రగులుతుంది. విలువైన వన సంపద అగ్నికి ఆహుతవుతోంది. అడవిలోని పక్షి జాతులు, సరీసృపాలు, వన్యప్రాణులు భయంతో పరుగులు తీసున్నాయి. వేసివిలో అడవుల్లో అగ్గి రాజుకోకుండా చేపట్టే పైర్ లైన్ పనులు చేపట్టకపోడంతో కొయ్యూర్ అడవుల్లో కార్చిచ్చు రగులుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్