డబుల్ బెడ్రూంల వద్ద నీటి వసతి పరిశీలన

85చూసినవారు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని వెలిశాలపల్లి లో గల డబుల్ బెడ్రూం కాలనిలో మంచి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మునిసిపాలిటీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. నీటి సరఫరాను పరిశీలించారు. డబుల్ బెడ్రూం లు లబ్ధిదారులు సద్వినియం చేసుకోవాలని, అమ్ముకున్న, కిరాయికి ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్