అటవీ జంతువులకు విద్యుత్ తీగలు అమరస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా వన్యప్రాణులకు ఉచ్చులు, కరెంటు ట్రాప్స్ అమరుస్తూ వన్య ప్రాణులను బలి తీసుకుంటున్న మాఫియాను నివారించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లతో కలిసి చర్యలు చేపట్టాలన్నారు.