జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీకి చెందిన 12 మంది విద్యార్థినిలు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు శనివారం వెళుతుండగా ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం బోల్తాపడడంతో త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పోలీసులు విద్యార్థులను సకాలంలో పరీక్షలకు పంపారు.