విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

26269చూసినవారు
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీకి చెందిన 12 మంది విద్యార్థినిలు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు శనివారం వెళుతుండగా ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం బోల్తాపడడంతో త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పోలీసులు విద్యార్థులను సకాలంలో పరీక్షలకు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్