యువకుడి పై దాడి.. పలువురి పై కేసు

1547చూసినవారు
యువకుడి పై దాడి.. పలువురి పై కేసు
ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన కుమారుడుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారంటూ బాధితుడి తల్లి డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మాన్య తండాకు చెందిన బానోత్ గణేష్ తన బంధువు దశదిన కర్మకు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఆ యువకుడుపై కిషన్, బాలాజీ, వీరన్న, దాడి చేసి ఇంటికి తీసుకెళ్ళి బంధించారని పోలీసులకు పిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్