డోర్నకల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ పర్యటన

84చూసినవారు
డోర్నకల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ పర్యటన
డోర్నకల్ పట్టణంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం పర్యటించారు. పట్టణ శివారులోని టంకు తండా సమీపంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్ ఏర్పాటుకు చేసుకున్న దరఖాస్తుపై విచారణ జరిపించారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, డిఈ బద్రు నాయక్, హెల్త్ ఇన్స్పెక్టర్ అహ్మద్, ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్