లింగ నిర్దారణ పరిక్షలు చేస్తున్న ముఠా గుట్టురట్టు

1561చూసినవారు
కురవి మండలం పిల్లిగుండ్లతండాలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను కురవి పోలీసులు అరెస్టు చేసి 6 గురిపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య సోమవారం వివరాలు వెల్లడించారు. లింగ నిర్దారణ పరిక్షలు చేస్తున్న క్రమంలో కురవి ఎస్సై గోపీ చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు. సిఐ సర్వయ్య, కురవి ఎస్ఐ గోపి, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించారు.

సంబంధిత పోస్ట్