ఐజేయూ మండల అధ్యక్షుడుకి రంజాన్ శుభాకాంక్షలు తెల్పిన ఎమ్మెల్యే

50చూసినవారు
ఐజేయూ మండల అధ్యక్షుడుకి రంజాన్ శుభాకాంక్షలు తెల్పిన ఎమ్మెల్యే
టియూ డబ్ల్యూ జె ఐజెయూ మరిపెడ మండల అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ సత్తార్ పాషాకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచంద్రు నాయక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఈద్గా వద్దకు ఎమ్మెల్యే వచ్చారు. ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, యాకుబ్ పాషా ఉన్నారు.

సంబంధిత పోస్ట్