వేద పండితులచే మహాయాగం కార్యక్రమం

74చూసినవారు
నర్సింహులపేట మండల కేంద్రంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణం లో భాగంగా పంచాలోహ ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, జలా వాసం, ధాన్యావాసం, పుష్పా వాసం అనంతరం ఉత్సవ విగ్రహాలు దాతలు సోమవారం అందించారు. వేద పండితులచే మహాయాగం కార్యక్రమాలు అంగ రంగ వైభవం గా నిర్వహిస్తున్నారు. భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్