బిజెపి బిఆర్ఎస్ పార్టీలని చిత్తుగా ఓడించాలి

525చూసినవారు
బిజెపి బిఆర్ఎస్ పార్టీలని చిత్తుగా ఓడించాలి
జనగాం జిల్లా భువనగిరి పార్లమెంటు అభ్యర్ధి చామల కిరణ్ కుమర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనగాం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు లూనావత్ సుమన్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ గతంలో ఇందిరాగాంధీ పాలనలో లంబాడీ వర్గానికి రిజర్వేషన్ కలిపించినట్లు గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్