క్యాంపు కార్యాలయాన్ని మార్చిన ఎమ్మెల్యే పల్లా

553చూసినవారు
జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో సాయినగర్ టీచర్స్ కాలనీకి తన క్యాంపు కార్యాలయంను జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మార్చారు. గురువారం నూతన క్యాంపు కార్యాలయాన్ని స్థానిక బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట రోడ్డులో క్యాంపు కార్యాలయాన్ని హైదరాబాద్ రోడ్డు సాయి నగర్ కి మార్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్