మద్దూరు మండలం నర్సయిపల్లి గ్రామంలో ఆక్సిడెంట్

71చూసినవారు
మద్దూరు మండలం నర్సయిపల్లి గ్రామంలో ఆక్సిడెంట్
ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం నర్సయిపల్లి గ్రామంలో బొలేరో వాహానం ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవ్యక్తికి గాయలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్