జనగామ నియోజకవర్గ పరిధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటన

84చూసినవారు
జనగామ నియోజకవర్గ పరిధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటన
జనగామ నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట్ మండలం, చేర్యాల పట్టణం, మద్దూరు, దుల్మిట్ట మండలాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఇటీవలే మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్