May 12, 2024, 07:05 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
May 12, 2024, 07:05 IST
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రంను ఆదివారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. మెటీరియల్ పంపిణీ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, అత్యవసర చికిత్సా కేంద్రం, భోజన ఏర్పాట్లు పరిశీలించారు.