ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి అజ్మీరా సీతారాం నాయక్‌: జేపి

57చూసినవారు
మహబూబాబాద్ బిజెపి అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌ను భారీ మోజారిటీతో గెలిపించాలని బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా కోరారు.
ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలో జేపి పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జనసభలో పాల్గొన్న జేపి ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి అజ్మీరా సీతారాంనాయక్‌ అని భారీ మోజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్