బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నివాళుల ర్పించిన కలెక్టర్

557చూసినవారు
భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ 116వ, జయంతి ఉత్సవాలు మహబూబాబాద్ పట్టణం మదర్ థెరిస్సా సెంటర్లోని, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్, అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్ లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్