రెండు ఎకరాల శ్రీ గంధం చెట్లు దగ్ధం

1051చూసినవారు
మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలం రెడ్యాతండ గ్రామం వ్యవసాయ భూములలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బాణోత్ బీమాకు చెందిన రెండు ఎకరాల శ్రీ గంధం చెట్లు, బాణోత్ రామకోటికి చెందిన మూడు ఎకరాల మొక్కజొన్న పంట, రెండు వ్యవసాయ బోర్లు అగ్ని ప్రమాదంలో ఆహుతి అయ్యాయి. మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైతు ఆవేదన చెందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్