జిల్లా వ్యాప్తంగా ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు

52చూసినవారు
ములుగు జిల్లాలో రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు 30 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టిన ఉపవాస దీక్షలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఏటూరునాగారం జమా మసీదులో బుధవారం సాయంత్రం చివరి ఉపవాస దీక్ష ముగిసిన అనంతరం పలువురు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఉపవాస దీక్ష చేపట్టిన వారు పాల్గొన్నారు. కాగా ముస్లిం సోదరులు రంజాన్ పండగను వైభవంగా జరుపుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్