కొత్తగూడ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ

85చూసినవారు
కొత్తగూడ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలో నర్సంపేట ప్రధాన రహదారిపై పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన దృవపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి వాహన దారుడు రోడ్డు నిబంధనలను పాటించాలని సిఐ బాబురావు సూచించారు. బైకులు నడిపేవారు హెల్మెట్ ధరించి నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కుశకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్