మావోయిస్టుల కోసం అడవుల్లో పోలీసుల జల్లెడ

60చూసినవారు
మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ములుగు జిల్లా ఏటూ రునాగారం అడవులను పోలీసులు ఆదివారం జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని ఏటూరునాగారం సిఐ శ్రీనివాస్ గొత్తి కోయలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ. మావోయిస్టుల సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తామన్నారు. గొత్తికోయ గూడాలల్లో ఎస్పీ శబరిశ్ ఆదేశాలతో చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై తాజుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్