గుండెపోటుకు గురైన భక్తుడిని కాపాడిన సిబ్బంది

14771చూసినవారు
మేడారం జాతరలో గుండెపోటుకు గురైన వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో క్యూ లైన్ లో పెద్దపల్లి జిల్లా వాసి రాజుకి గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది కృతిమ శ్వాస అందించారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి రాజును తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్