బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

2284చూసినవారు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామ శంఖు, భూలక్ష్మీ సమేత, భువనేశ్వరస్వామి (గ్రామ దేవత బొడ్రాయి) ప్రతిష్ట కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ భాద్యులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్