బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

1532చూసినవారు
బాధిత కుటుంబానికి బియ్యం అందజేత
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామ పంచాయతీ పరిది ఇటీవల చనిపోయిన అంగోత్ రమణి కుటుంబంకు ఆదివారం ధర్మ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా శంకర్ ఆధ్వర్యంలో 50కేజీ ల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ఉప అధ్యక్షులు భాస్కర్, మైనారిటీ అధ్యక్షులు అమీర్, ప్రచార కమిటీ అధ్యక్షులు రాజు, ఎస్టి సెల్ అధ్యక్షులు బోడ రవి, మంగ్య, బిక్షపతి, జానీ, రెడ్డి శ్రీను, భికనా, భద్రు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్