ఏటూరునాగారం డివిజన్ లో భారీ వర్షం

73చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట , కన్నాయిగుడేం మండలాల్లో ఆదివారం రాత్రి నుండి ఎడతెరపి లేని భారీ వర్షం కురుస్తుంది. మంగపేట మండలం కమలాపురం లోని ఎస్సీ కాలనీకి చెందిన గాజర్ల పెద్దబాబుకి చెందిన ఇళ్లు వర్షానికి నేలమట్టమైంది. ఇంట్లో వారు నిద్ర పోకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రాణాలతో పెద్దబాబు, జయమ్మ, కూతురు రమాదేవి (దివ్యంగురాలు)బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్