మెడికల్ కాలేజీ మంజూరుపై ఎమ్మెల్యేకు సన్మానం

597చూసినవారు
మెడికల్ కాలేజీ మంజూరుపై ఎమ్మెల్యేకు సన్మానం
నర్సంపేటకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తన కార్యాలయంలో ఆదివారం మైనార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నై మోద్దీన్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ, లు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుండే మల్లయ్య , మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్