హామీలను అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవు

52చూసినవారు
భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని ఈ క్రమంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్