నర్సంపేట: 105వ ఆవిర్భావ వేడుకలు జయప్రదం చేయాలని పిలుపు

74చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం ఏఐటీయూసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31 పురస్కరించుకొని కార్మికులు ర్యాలీ లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ వేడుకలకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలి యూనియన్ నాయకులు, కార్మికులు పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్