జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

61చూసినవారు
జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నర్సంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ సేవాపథకం కార్యక్రమానికి అధ్యకత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ.. కళాశాలలో వాలంటీర్లు అందరు క్రమశిక్షణతో యన్. ఎస్. ఎస్ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పాటలు, ఉపన్యాస పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్