మాదన్నపేట చెరువు పరిశీలించిన అధికారులు

1061చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట శివారు మాధన్నపేట సరస్సును నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం పరిశీలించారు. చెరువు ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులను ఇటీవల కలెక్టర్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఈఈ సాల్మన్ రాజ్, డీఈ రాంప్రసాద్ సరస్సును పరిశీలించి సాగునీటి ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ రావు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్