రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు దీక్ష

1530చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు నష్టపరిహారం 25000, ధాన్యం కొనుగోలుపై క్వింటాల్ కి 500 రూపాయలు బోనస్ గా ఇవ్వాలని శనివారం రైతు దీక్షలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, జడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్