రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు

629చూసినవారు
రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు
సంగెం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంనకు వెళ్లే దారిలో రోడ్డుపైన నాట్లు వేసి నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనీసం పట్టించుకునే వారే లేరన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, ప్రదీప్, రిషి, తరుణ్, అక్షయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్