ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ఒకరికి తీవ్ర గాయాలు

26017చూసినవారు
రాయపర్తి మండలం మైలారం శివారు ఖమ్మం - వరంగల్ /563 జాతీయ రాహదారి పై ద్విచక్ర వాహనాన్ని గురువారం కారు ఢీకొట్టినది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగ ఉంది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులు పాన్యనాయక్ తండాకి చెందిన జాటోతు రమేష్ గా స్థానికులు గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్