విజయవంతమైన బిజెపి విజయ సంకల్ప యాత్ర

71చూసినవారు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ కోరారు. సోమవారం విజయ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో పర్యటించి రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీజేపీనీ గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్