కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని తోర్రూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లో చేరిన పలువురికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్