వల్మీడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీమంత్రి

58చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రామచంద్రుని ఆలయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న దయాకర్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణం లో కీలకపాత్ర పోషించిన దయాకర్ రావు కు అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్