వర్ధన్నపేట నుండి వెళ్లగొట్టిన వ్యక్తిని గెలిపిస్తారా

75చూసినవారు
వర్ధన్నపేట నుండి వెళ్లగొట్టిన వ్యక్తిని గెలిపిస్తారా
బీజేపీ మనకు చేసిందేమీ లేదని, వద్దురా నాయన అంటూ వర్ధన్నపేట ప్రజలు వెళ్లగొట్టిన వ్యక్తిని బిజెపి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, అలాంటి వ్యక్తి మనకు అవసరమా అని జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలో నిర్వహించిన వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. బీజేపీ అభ్యర్థికి వర్ధన్నపేటలో ఓట్లు పడతాయో లేదో నాకు డౌట్గా ఉందన్నారు. కడియం కావ్యను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్