గీసుగొండ మండలంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

51చూసినవారు
గీసుగొండ మండలంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
రుణమాఫీ చేస్తున్న సందర్భంగా గీసుగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు గురువారం జరుపుకున్నారు. మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి టీపీసీసీ కార్యదర్శి భీమగాని సౌజన్య పాలాభిషేకం చేసి, బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేస్తోందని సౌజన్య చెప్పారు.

సంబంధిత పోస్ట్