పరకాల బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు

75చూసినవారు
పరకాల బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు
పరకాల బస్టాండ్ ఆవరణలో పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని దాహాన్ని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సీఐ పరకాల రవిరాజు ని ఏ సి పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ దేవేందర్, రవీందర్, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్